AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త

AP: జనవరి నుంచి రాగులు, గోధుమ పిండి పంపిణీతో పాటు, పీడీఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ అమలు చేయనున్నారు.

Vaartha
AP Govt : వైద్య సేవలపై ప్రభుత్వానికి బాధ్యత లేదు - విడదల రజిని

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి విడదల

Vaartha
Latest News: AP: రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు

AP: మరో కీలక నిర్ణయంతీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌‌గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

Vaartha
Latest News: AP: నేడే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

AP: ఈ పథకం కింద ఇవాళ రెండో విడత సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం (AP) రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.. మొత్తం 46,85,838 మంది.

Vaartha
Lokesh Big Announcement : ఈరోజు 9 గంటలకు లోకేష్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల రంగంలో మరోసారి ఉత్సాహాన్ని రేకెత్తించే ప్రకటనకు వేదిక కానుంది. మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఉదయం 9 గంటలకు పెద్ద

Vaartha
AP Govt: ఇమామ్లు, మౌజన్ల కోసం రూ.90 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇమామ్లు మరియు మౌజన్లకు గౌరవ వేతనాల చెల్లింపునకు రూ. 90 కోట్లు విడుదల చేసింది

Vaartha
AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

AP: 227 మంది వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా 142 సెకండరీ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

Vaartha
Working Hours : కార్మికుల పని గంటలు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజువారీ పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచుతూ ప్రభుత్వం

Vaartha