AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్

AP: "పవన్ కల్యాణ్ జాగ్రత్త. నేను ఒక్క ప్రార్థన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు" అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

Vaartha
AP: నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్

AP: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు సచివాలయానికి వెళ్లనున్నారు.ఉదయం 8:30 గంటలకు మంగళగిరిలోని

Vaartha
Vijayawada: సీఎం చంద్రబాబుతో ఎంపీ కేశినేని చిన్ని భేటీ

కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యమంత్రి చంద్రబాబును(Vijayawada) కోరిన సూచన ప్రకారం, తక్షణమే గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు

Vaartha
AP: 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

AP: తాజాగా బాపట్ల జిల్లా పెదపులుగువారిపాలెంలో నాగబాబు అనే యువకుడు స్క్రబ్ టైఫస్‌తో మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 20కి చేరింది.

Vaartha
AP: నేడు పాస్టర్ల ఖాతాల్లోకి రూ.5వేలు

AP: సీఎం హామీ మేరకు నిన్న ప్రభుత్వం రూ.50.04కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇవాళ పాస్టర్ల అకౌంట్లలో ఆ మొత్తం జమకానుంది.

Vaartha
AP Crime: స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

AP Crime: (AP Crime) నెప్పల్లి సెంటర్‌ దగ్గర రోడ్డు దాటుతున్న స్కూటీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపైన ఉన్న ఇద్దరు

Vaartha
AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పొందేందుకు ఇవాళ్టి రోజే చివరి తేదీ అని అధికారులు స్పష్టం చేశారు.

Vaartha
Latest News: AP: రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు

AP: మరో కీలక నిర్ణయంతీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌‌గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

Vaartha
Latest News: AP: నేటి నుంచి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తులు

AP: రాష్ట్రంలో నేటి నుంచి (నవంబరు 21, 2025) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది.

Vaartha