
AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
AP: జనవరి నెలకు సంబంధించిన పింఛన్ను ఈనెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన సంవత్సరాన్ని
Vaartha
AP: నేడు పాస్టర్ల ఖాతాల్లోకి రూ.5వేలు
AP: సీఎం హామీ మేరకు నిన్న ప్రభుత్వం రూ.50.04కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇవాళ పాస్టర్ల అకౌంట్లలో ఆ మొత్తం జమకానుంది.
Vaartha
AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త
AP: జనవరి నుంచి రాగులు, గోధుమ పిండి పంపిణీతో పాటు, పీడీఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ అమలు చేయనున్నారు.
Vaartha
AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ
గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పొందేందుకు ఇవాళ్టి రోజే చివరి తేదీ అని అధికారులు స్పష్టం చేశారు.
Vaartha
NTR Bharosa Pension Scheme : నేడు లక్ష మందికి వితంతు పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా ప్రభుత్వం అర్హులైన వారికి ఆర్థిక చేయూత అందిస్తోంది. ముఖ్యంగా భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వితంతు మహిళలకు ఈ పింఛన్లు ఒక ఆసరాగా నిలుస్తాయి.
Vaartha Telugu
தமிழகஅரசின் நலத்திட்டங்களை கண்காணிக்க 30 அதிகாரிகள் நியமனம்! தமிழக அரசு அதிரடி உத்தரவு!
சென்னை; தமிழக அரசின் சார்பில் செயல்படுத்தப்படும் சிறப்பு திட்டங்கள் முறையாக செயல்படுத்தப்படுகிறதா என்பதை கண்காணிக்க மாநிலம் முழுவதும் 30 நோடல் அதிகாரிகளை நியமனம் செய்து தமிழக அரசு உத்தரவிட்டுள்ளது. இந்த அதிகாரிகள் ஆய்வு செய்துஅறிக்கை அளிக்கவும் உத்தரவிடப்பட்டு உள்ளது. தமிழ்நாட்டில் ஸ்டாலின் தலைமையிலான திமுக ஆட்சி பதவி ஏற்றது முதல் ஏராளமான திட்டங்கள் அறிமுகப்படுத்தப்பட்டு வருகின்றன. ஆனால், பல திட்டங்கள் முறையாக பயனர்களை சென்றடையவில்லை என்ற குற்றச்சாட்டும் எழுந்துள்ளது. பல திட்டங்கள் மக்கள் மத்தியில் வரவேற்பைப் பெற்றிருந்தாலும்,...
www.patrikai.com