AP: ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి

AP: స్క్రబ్ టైఫస్ మరణం నమోదైంది. నన్యా నాయక్ (77) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు..

Vaartha
AP: స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు

AP: జనవరి 10వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు.

Vaartha
AP: నేడు పాస్టర్ల ఖాతాల్లోకి రూ.5వేలు

AP: సీఎం హామీ మేరకు నిన్న ప్రభుత్వం రూ.50.04కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇవాళ పాస్టర్ల అకౌంట్లలో ఆ మొత్తం జమకానుంది.

Vaartha
AP: రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది.

Vaartha
Breaking News -Jogi Ramesh : జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

“జనార్దన్ రావుతో నాకు ఎటువంటి వ్యాపార లేదా వ్యక్తిగత సంబంధాలు లేవు. అవి ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటాను”

Vaartha Telugu