News Telugu: Road Accident- ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ట్రాక్టర్ ట్రాలీని కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 43 మంది గాయపడ్డారు. అధికారులు ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.

Vaartha Telugu