India: అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. భారత్ (India) తొలిసారిగా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. భారత్ 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా 145.28 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి 25 విభిన్న పంటలకు చెందిన 184 కొత్త, మెరుగైన విత్తన రకాలను విడుదల చేశారు. Read also: Perupalem Beach: మునిగిపోతున్న వారిని రక్షించేందుకు … Continued

Vaartha

🌾 अक्टूबर माह के प्रमुख कृषि कार्य: लोबिया की फसल

🌱 समय पर की गई कटाई = बेहतर उपज 🌾
लोबिया की फसल में सही समय और सावधानी बरतने से बढ़ता है उत्पादन और गुणवत्ता।

#KrishiGyan #KrishiPedia #BiharPedia #Farming #KrishiBiharPedia #BiharPediaInstitute #BiharPediaInstituteOfLearning #LobiaFarming #लोबिया_की_खेती #HarvestTime #CropCare #IndianFarming #FasalKiCutting #KisanGyan #BiharKrishi #FarmersOfIndia #KrishiSamachar
#AgriEducation #FasalUpaj #AgricultureIndia #BiharPediaKrishi