కరోనాపై లాక్డౌన్ కొనసాగుతుండగా కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేదా ఆర్డినెన్సు జారీకి ప్రభుత్వం పూనుకుంటున్నదంటేనే ఈ ప్రభుత్వ వర్గ నైజమేమిటో అర్థమవుతోంది. #BhashanNahiRation https://t.co/Oc3mlM2jcI
🐦🔗: https://twitter.com/cpmeastprakasam/status/1252474838909882369