AP: పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ (AP) 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తిని నమోదు చేసి దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.

Vaartha