Vijayawada Indrakeeladri Temple : 14 రోజుల్లో ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు

దసరా ఉత్సవాల అనంతరం ఆలయానికి భారీగా వచ్చిన హుండీ కానుకలను లెక్కించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు.

Vaartha Telugu