రివర్స్ టెండరింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అధికారులంతా మూల్యం చెల్లించుకోవాల్సిందే..
#andhrapradesh #tdp #ysrcp #polavaram #godavarifloods #devineniuma #ysjagan
https://www.telugu27.com/devineni-uma-tdp-8655-2/
#andhrapradesh #tdp #ysrcp #polavaram #godavarifloods #devineniuma #ysjagan
https://www.telugu27.com/devineni-uma-tdp-8655-2/
భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపిస్తే తప్ప పందికొక్కుల్ని శిక్షించలేం..!! - Telugu 27
సెంటు పట్టా పథకంపై సీబీఐ విచారణ జరిపించాలి.. ఎన్నికలకు ముందు, పాదయాత్రలో అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో చెప్పారు.. పోలవరం ముంపు ప్రాంతాల్లోని వారికి రూ.10లక్షలిస్తాం, 2013 భూసేకరణ చట్టం అమలుచేస్తామన్నారు.. పోలవరం ముంపు మండలాలకు వరద సమాచారం కూడా ఇవ్వలేదు.. ఏడుమండలాల్లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదు.. తాగునీరు, ఆహారం దొరక్క అల్లాడుతుంటే, అధికారులు వారివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.. నిర్వాసితులకు టీడీపీ కట్టించిన ఇళ్లకు కనీసం రంగులు కూడా …