Latest News: Aman Rao: ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్‌రావు (Aman Rao) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన వేలంలో 21 ఏళ్ల అమన్‌రావు (Aman Rao) ను రూ. 30 లక్షలకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. Read Also: IND vs SA: సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ప్రస్తుతం అమన్ రావు హైదరాబాద్ అండర్-23 … Continued

Vaartha