NTR Bharosa Pension Scheme : నేడు లక్ష మందికి వితంతు పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా ప్రభుత్వం అర్హులైన వారికి ఆర్థిక చేయూత అందిస్తోంది. ముఖ్యంగా భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వితంతు మహిళలకు ఈ పింఛన్లు ఒక ఆసరాగా నిలుస్తాయి.

Vaartha Telugu