News telugu: AP Govt: అంగన్‌వాడీ కేంద్రంలో 4,687 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,687 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.

Vaartha Telugu
News Telugu: Karimnagar- అయ్యో పాపం..ఆడుకుంటూ బావిలో పడ్డ 18 నెలల బాలుడు

కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన. ఆడుకుంటూ వెళ్లిన 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. కుటుంబంలో విషాదం నెలకొంది.

Vaartha Telugu
News Telugu: Health Department- వైద్య ఆరోగ్య శాఖలో 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 1623 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులు ఉన్నాయి.

Vaartha Telugu
News Telugu: Road Accident- ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ట్రాక్టర్ ట్రాలీని కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 43 మంది గాయపడ్డారు. అధికారులు ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.

Vaartha Telugu
News Telugu: Kishan Reddy- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించిన ఆయన, దేశానికి మంచి వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

Vaartha Telugu
News Telugu: AP Mega DSC- వాయిదా పడ్డ ఏపీ మెగా డీఎస్సీ స‌ర్టిఫికెట్ వెరిఫికేషన్

ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా పడింది. ముందుగా సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యమవడంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

Vaartha Telugu
News Telugu: Ponguru Narayana- 2027 గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో సమీక్షా

పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ 2027 గోదావరి పుష్కరాల సన్నాహకాలపై ఉన్నతాధికారులతో రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌకర్యాలు, రోడ్లు, ఘాట్లు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలపై దృష్టి సారించాలని సూచించారు.

Vaartha Telugu
News Telugu: Team India- భారత వన్డే జట్టు కెప్టెన్సీపై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

భారత వన్డే జట్టు తర్వాతి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అవుతాడన్న ఊహాగానాలకు తెరదించిన ఆకాశ్ చోప్రా, రోహిత్ శర్మ తర్వాత ఆ బాధ్యతలు శుభ్‌మన్ గిల్‌దేనని స్పష్టం చేశారు. గిల్ ఇప్పటికే టెస్ట్ కెప్టెన్, వన్డే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడని గుర్తు చేసిన ఆయన, దీనిపై నిర్ణయం పూర్తయి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.

Vaartha Telugu
News Telugu: Chiranjeevi- సినీ కార్మికుల సమ్మెకు తెర..సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి

సినీ కార్మికుల 18 రోజుల సమ్మెకు ఎట్టకేలకు ముగింపు. వేతన పెంపుపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Vaartha Telugu