News Telugu: AP High Court- ఏపీ హైకోర్టు కు ముగ్గురు  జడ్జిల బదిలీ

సుప్రీంకోర్టు కొలీజియం తాజా నిర్ణయంతో ముగ్గురు న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గుజరాత్, అలహాబాద్, కోల్‌కతా హైకోర్టుల నుండి మానవేంద్రనాథ్ రాయ్, డి.రమేశ్, శుభేందు సమంత ఏపీ హైకోర్టులో చేరనున్నారు.

Vaartha Telugu