News Telugu: Ponguru Narayana- 2027 గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో సమీక్షా

పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ 2027 గోదావరి పుష్కరాల సన్నాహకాలపై ఉన్నతాధికారులతో రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌకర్యాలు, రోడ్లు, ఘాట్లు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలపై దృష్టి సారించాలని సూచించారు.

Vaartha Telugu