MLA Prashanthi Reddy:కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు

చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతూ కోవూరు నియోజకవర్గ రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి (MLA Prashanthi Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Vaartha Telugu